నిత్యామీనన్ అలా మొదలైంది అంటూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తర్వాత తమిళ, మళియాలీ సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడు హాట్ టాపిక్స్ లో వస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో ఈ మద్య వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాల్లో నటించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమా తెలుగులో మంచి టాకే వచ్చింది. ఈ సినిమాలో సహజీవనం పై చిత్రీకరించారు. మరి సహజీవనం అనే విధానం పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ గా ఉండేది ఈ జాడ్యం ఇప్పుడు మన దేశానికి కూడా పాకింది. పెళ్లి కాకుండానే ఇద్దరు ఆడా మగ ఒకే దగ్గర ఉండటాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం వ్యతిరేకం.


నిత్యామీనన్ క్యూట్ స్మైల్ ఫోటో


సహజీవనం నేపథ్యంలో తెరకెక్కిన ఓకే బంగారం   చిత్రం పై మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు  నచ్చిన వ్యకితో కలిసి మెలిసి తిరిగితే తప్పేంటి. అది వాళ్ల వ్యక్తిగత విషయం మంచీ చెడులు అన్ని ఆలోచించుకునే సహజీవనం చేస్తారు.  అంటూ తన సినిమా గురించి పబ్లిసిటీ కోసమా లేదా నిత్యామీనన్ స్వవిషయమా అన్నది అలోచించాల్సిన విషయం... 


మరింత సమాచారం తెలుసుకోండి: