ఈ మధ్య సినిమా తారలు, సెలబ్రెటీలు సెల్పీఫోటోస్ తీసుకొని ఫేస్ బుక్ లో , ట్విట్టర్ లో పెట్టడం ఫ్యాషన్ అయ్యింది,  సెల్ఫి అంటూ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాపులారిటీకి పాపులారిటీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది.

విఐపీ సినిమా యూనిట్ తో సమంత


తాజాగా ఏం మాయ చేసేవా అంటూ తెలుగు ఇండస్ట్రీకి  వచ్చిన మళియాల భామ అందాల తార సమంత కూడా ఓ సెల్పీఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ లో నటిస్తున్న వి ఐ పి 2  సినిమా షూటింగ్ సమయం లో తన హీరో ధనుష్ తో సెల్ఫి దిగి ఇలా క్రేజీ గా పోజిచ్చింది. 

సెల్ఫీఫోటోతో సమంత ట్విట్

మరింత సమాచారం తెలుసుకోండి: