కమల్ హాసన్, శ్రుతి హాసన్,మహేష్ బాబు, నాగార్జున
ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో శృతి హాసన్ తన మనసుల మాట చెప్పింది. తండ్రి కమల్హాసన్తో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఏదో ఒక రోజు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకముంది మంచి కథ దొరికితే ఆందులో చాన్స్ ఇవ్వమని కూడా అడగాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పింది. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న శ్రీమంతుడులో నటిస్తున్న విషయం తెలిసిందే.