టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లలలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకొని బిజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ రకూల్ ప్రీతి సింగ్. ఈ అమ్మడు నటించింది చిన్న హీరోలతో అయిన అవి సూపర్ హిట్ టాక్ వచ్చాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ లాంటి వరుస విజయాలతో సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ గా మారింది రకూల్.

మహేష్ బాబు బ్రహ్మోత్సవం పోస్టర్


 ఈ అమ్మడు రవితేజతో నటించిన కిక్ 2 విడుదలకు సిద్దంగా ఉంది. తర్వాత చిత్రాలు రాంచరణ్,ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోలతో నటిస్తుంది అయినా కూడా రకూల్ ఓ విషయంలో తెగ బాధ పడిపోతుందట. దానికి కారణం ఈ మద్య ఓ అద్భుతమైన ఆఫర్ మిస్సైందని అదే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా నటించే అవకాశం రకుల్ ప్రీత్ ని వరించింది.   కానీ చివరికి ఆ అవకాశాన్ని మిస్ చేసుకొని, మిస్ అయిపోయానని తెగ బాధపడిపోతుందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: