సన్ని లియోన్ కు ఉన్న క్రేజ్ అలాంటింది మరి. జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సన్ని లియోన్ ను ఇటీవల పూణే లో జరిగిన ‘దహిహండీ’ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అందులో పాల్గొనడం కోసం ఆమె తీసుకున్న మొత్తం ఐదు లక్షల రూపాయిలు. పూణేలో ప్రతీ ఏటా ‘దహహండీ’ మండలం నిర్వహించే వేడుకలకు జనం ఎప్పుడు అధిక సంఖ్యలో హజరవుతుంటారు. దీంతో కార్యక్రమాలను కూడా అంత కంటే భారీ ఎత్తున నిర్వహకులు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది లో జరిగిన దహహండీ కార్యక్రమానికి సన్నీ లియోన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో సన్ని లియోన్ 10 నిమిషాల సేపు పాల్గొంది. దీని కోసం సన్ని లియోన్ కు ఐదు లక్షల రూపాయలను చెల్లించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: