నటి గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మంచు లక్ష్మీ ప్రసన్న మరో అవకాశం ప్రయత్నిస్తుంది. అపజయం ఎరుగుని దర్శకుడు రాజమౌళితో పని చేయాలని ఆశపడుతుంది. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మతో పని చేశానని, ప్రస్తుతం మరో ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న కడలి సినిమాలో నటిస్తున్నానని, అలాగే రాజమౌళి దర్శకత్వంలో కూడా నటించాలని ఉందని మంచు లక్ష్మీ తెలిపింది. ఈగ సినిమాను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడని మంచు లక్ష్మీ ప్రశంసించిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: