ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలనే ఆసక్తి తెలుగు యాంకర్స్ లో ఈ మధ్య ఎక్కువ ఉంది. అందుకే ఆ తరహా ఆసక్తి ఉన్న కొద్ది యాంకర్స్, యమ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. వారి స్పీడ్ కి ఇతర హీరోయిన్స్ సైతం అవాక్కవుతున్నారు. అనసూయ, రష్మీ, ప్రశాంతి ప్రస్తుతం వీరు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలనే ఆసక్తి కనబరుస్తున్న హాట్ యాంకర్స్.


వీరికి అవకాశాలు అరచేతిలో ఉన్నప్పటికీ, అవీ కార్యరూపం దాల్చటానికి సమయం పడుతుంది. ఇక ప్రశాంతి, టాలీవుడ్ కి చెందిన స్టార్ యాక్టర్ తో సన్నిహిత సంబంధాలని కలిగి ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.  తాజాగా తను స్టార్ హోటల్ లో ఆ యంగ్ హీరోతో కలిసి డిన్నర్ చేసిందట.


అదే హోటల్ లో ప్రెస్ మీట్ కి వెళ్ళిన మీడియాకి ఆ సీన్ కనిపించేసరికి వెంటనే మెబైల్ లో షూట్ చేసింది. ఇంకేముంది, ఆ విజువల్స్ ని ఓ ప్రముఖ టెలివిజన్ టెలికాస్ట్ కూడ చేసింది. అయితే హీరో నుండి వచ్చిన ఒత్తడి మేరకు, ఆ న్యూస్ ని మీడియా నిలిపివేసింది. కానీ, దీనికి సంబంధించిన వార్తలు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆగటం లేదు.


ఇక ప్రశాంతి లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం ఎఫైర్. ఇల్లీగల్ సంబంధాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రశాంతి హాట్ హాట్ గా రెచ్చిపోయింది. ఇంత హాట్ గా రెచ్చినపోయిన తెలుగు యాంకర్ తో కనెక్ట్ అవ్వటానికి చాలా మంది యంగ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: