తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు వైభవంగా నిర్వహించార. ఈ ఉత్సవాలకు డిప్యూటీ చీఫ్ మిషన్ రాజ్కుమార్సింగ్, ఐసీసీ ప్రెసిడెంట్ గిరీశ్కుమార్, దిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ మాల మేడం, అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ కోడూరు ప్రసాద్, టీకేఎస్ ప్రెసిడెంట్ హరీశ్రెడ్డి అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడి పాటలు పాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ సంస