యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్ లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడేనిమిదేళ్లు యాజమాని తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆస్పత్రిలో సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. యాజమాని వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. తన చాంబర్ లో అతడు మహిళతో కలిసివున్నట్టు వీడియోలో ఎక్కడా కనబడలేదని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: