కార్మికశాఖ నిధుల బదలాయింపు వ్యవహారం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ కు నిధుల కొరత ఉన్నందువల్లే.. చంద్రబాబు నాయుడు కన్ను కార్మికశాఖ నిధులపై పడిందని తెలంగాణ హోం, కార్మిక శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి అన్నారు. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా.. తెలంగాణ వాటాలోని ఒక్క పైసాను కూడా తీసుకెళ్లలేరు అని ఆయన అన్నారు. కార్మికశాఖలో 609కోట్లు నిధుల ఏపీకి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కార్మిక శాఖ కార్యదర్శి మురళిసాగర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: