తాజాగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్న కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత జలీల్ ఖాన్ విమర్శించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు 30 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపిస్తున్నారని అన్నారు.
తాజాగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్న కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత జలీల్ ఖాన్ విమర్శించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు 30 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపిస్తున్నారని అన్నారు.