భారత్ మరో ప్రమాదకర మత విష పూరిత విభజనకు సిద్ధమవాలా? ఇండియా చుట్టుపట్టల ఇరుగు పొరుగు దేశాల్లో మారుతున్న, మార్పులకు గురౌతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఇది అర్ధమౌతుంది.  ఈ "ముఘలిస్థాన్"  అనబడే ప్రణాళికలోని ఈ రాజ్యం "అటు పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్"  వరకు కారిడార్ లోని ఉత్తర మరియు తూర్పు భారతదేశ భూబాగాలను గంగా-సింధు మైదానం, పరీవాహప్రాంతాన్ని కలుపుతూ భారత్ కు శిరస్సు మరియు హృదయం  అనదగ్గ ఈ కారిడార్ పాకిస్థాన్ లో ప్రయాణమై బంగ్లాదేస్ లో అంతమై,   ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న భూభాగమంతా కలుపుకొని ప్రత్యేక దేశ నిర్మాణానికి నాంది ప్రస్థావన చేసినట్లు అనేక   “సమాచార వనరులు”  ద్వారా తెలుస్తుంది.



పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐ ఎస్ ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్) బంగ్లాదేశ్ కు చెందిన డి.జి.ఎఫ్. ఐ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్) ప్రాపకంలో సం-యుక్తం గా సిద్ధం చేసిన ప్రణాళిక కు రచనచేసింది మాత్రం ఎం.ఆర్.ఐ (ముఘలిస్థాన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జహంగీరునగర్ - బంగ్లాదేశ్) ఈ  "ఆపరేషన్ తుపాక్"  కి వివిధ ఇస్లామిక్ శాసనం అమలు లో ఉన్న కొన్ని రాజ్యాలు, దేశాలు ఆర్ధిక సహాయం చేస్తుండగా, భారత్ లోని ఇస్లామిక్ జిహాదీ వర్గాలు ఆయుధ సహకారం అందిస్తున్నాయి.  పాకిస్థాన్ బంగ్లాదేశ్ రెండుదేశాల ముస్లిం మత చాందస వాదులు భారత్ ను మరో విభజనకు గురిచేసి “ముఘలిస్థాన్ “ పేరుతో నూతన రాజ్యావిష్కరణకు ప్రణాళిక రచిస్తున్నాయి.





ఈ “బృహత్తర భారత విభజన ప్రణాళిక”  వెనుక మరణించిన పాకిస్థాన్ అధ్యక్షుడు జియా-ఉల్-హక్ పాత్ర ఎంతోపెద్దది, గణనీయమైనది. విచిత్రంగా ఒసామా-బిన్-లాడెన్ కూడా విశాల పాకిస్థాన్ నిర్మాణం పేరుతో భారత్ లోని ముస్లిం వర్గాలను హిందువుల నుండి విడదీసి దేశాన్ని భారీగా విభజించే ఈ భావనకు తన సహకారం సంపూర్ణంగా,  అందిస్తూ వచ్చారు.




తనను అమెరికా అంతమొందించే వరకు లాడెన్ ఈ రెండవ భారత విభజనకు ఆర్ధిక, ఇస్లాం సామాజిక, రాజకీయ, ఆయుధ సహకారం అందించినట్లు చెపుతారు. కరాచిలో ఉండే ముంబాయి అండర్-వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం 1993 లో చేయించిన భీకర ఉగ్రదాడి ఈ భావనా ప్రణాళీక లోని భాగమే. భారత ఉప ఖండము లో ముఘల్-స్థాన్ నిర్మాణ ప్రణాళీక కు హిజ్బుల్-ముజాహదీన్, లష్కరే-తోయిబా, జమాయితే-ఇస్లామి మరియు జయిషే-మహమ్మద్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు తమ సంఘటిత సహకారం నిరంతరాయంగా అందిస్తూవస్తున్నాయి. దీనికి ఇండియన్ మొజాహదీన్ అనే సంస్థ సిమి (ఎస్.ఐ.ఎం.ఐ - స్టూడేంట్ ఇస్లామిక్ మూమెంట్ ఒఫ్ ఇండియా) అనే సంస్థ వేతనాలు తీసుకుంటూ కలసి మెలసి సహకరిస్తున్నాయి.




ఇక్కడ గుర్తించవలసిన విషయమేమంటే భారత వ్యతిరేఖ పవిత్రయుద్దమని చెప్పబడే ఈ ఉగ్రయాగం ఇప్పటికే ప్రారంబమైనది. దీనికి లష్కరే తోయిబా ఇప్పటికే "ఇస్లాంకు హిందువులు ఆగర్భ శత్రువులు" అని ప్రకటించారు. అంతే కాదు భారత హిందువుల మూకుమ్మడి మత మార్పిడిచేయటం లేదా వినని వారిని సశేషముగా హత్యచేయటం జరగాలని బహిరంగంగానే ప్రకటించారు. లష్కరే తోయిబా అనేక జర్నల్స్ లో వెబ్-సైట్స్ ద్వారా పలు మార్లు  ప్రకటించినట్లు ఇండియన్ రెపబ్లిక్ ను సర్వనాశనం చేయటం, హిందూమతాన్ని అంతమొందించటమే తమ లక్ష్యమని పదేపదే పునర్ఘటించారు.





 

సిమి కూడా "ఇస్లాం ద్వారా భారత విముక్తి" అనే ప్రచారాన్ని సాగిస్తూ సర్వోన్నతమైన ఇస్లాం ఖలిఫా రాజ్యాన్ని పునరుథ్థానం (రిసరెక్షన్) చేయటమే తమ లక్ష్యమని ప్రకటించటానికి వెనుకాడలేదు. లౌకిక, ప్రజాస్వామ్య జాతీయత అనే భారత భావనలు, రాజ్యాంగ స్పూర్తివంతమైన లక్ష్యాలు ముస్లిం ఉమ్మాకి జిహదీ కిరాయి మూకలకు అసహజమైన భావాలుగా కనిపిస్తున్నాయి.




కాశ్మీర్ విముక్తే కాదు బారత దేశాన్ని డిల్లీని జయించి ప్రతిష్టాత్మక, చారిత్రాత్మక ఎర్రకోటపై ఇస్లాం జెండా ఎగరవేస్తామని జైషే మహమ్మద్ శపధం చేసింది. ఇండియన్ ముజాహదీన్ లో 2007, 2008 లో జైపూర్, ఫైజాబాద్, లక్నో, వారణాసి, బంగళూరు, అహ్మదాబాద్ మరియు న్యూడిల్లీ చేసిన అనేక బాంబ్-బ్లాస్ట్స్కు తామే కారణమని తమ ప్రోద్భలంతోనే అవి జరిగాయని ఈ-మెయిల్స్ పంపాయి. వాటిలో వారు గతములో భారత్ ను జయించిన ఇస్లాం విజేతలే మహమ్మద్-బిన్-ఖాశిం, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ ఘజనీలు మాత్రమే మార్గదర్శకులని వివరించారు. హిందూ రక్తం మానవజాతుల్లోని ఇతర జాతుల రక్తం కంటే చాలా హీనమైనదని, చరిత్రలో హిందువులు అనేకసార్లు ఇస్లాం చేతిలో అణచివేతకు, పరాభవాలకు, అవమానాలకు గురై తమ పవిత్రతను, ప్రాభవాన్ని ఎప్పుడో కోల్పోయారని ఆక్షేపించారు. అంతేకాదు వారు ఇస్లామును అంగీకరించి మిమ్మల్ని మీరు రక్షించుకోమని లేకపోతే అత్యంత కిరాతక పరిస్థితులను అనుభవించమని హెచరించారు. "హిందువులారా! నమ్మకములేని విశ్వాసఘాతవులైన భారతీయులారా! మీ 33 కోట్ల చెవిటి, మూగ, అంధ మరియు నగ్న మట్టిబొమ్మలైన రాం, కృష్ణ, హనుమ లాంటి మీదేవుళ్ళు కూడా మిమ్మల్ని మేము అల్లా పేరుతో గొడ్డళ్ళతో నరికేసేటప్పుడు రక్షించలేరనీ హిందూ దైవధూషణ కూడా చేసారు, పై ఈ-మెయిళ్ళలో.


వారి ప్రణాళిక ప్రకారం వారి అన్ని విధానాలలో ముందుకు కొనసాగుతున్నట్లె కనిపిస్తుంది. లక్ష్యం వైపు ఉగ్రమూకలు కొనసాగే తీరు భారత్ ను ప్రమాదపుటంచుల వైపు నెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలి కాలములో పుట్టిన భారత్ కు చెందిన "నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ" కొంచెం ముందుచూపుతొ ముందుకు నడుస్తుందనిపిస్తుంది.  





ప్రపంచ వ్యాప్తంగా ఏకమైన ఇస్లామిక్ ఉగ్రవాద విశ్వరూపమే నేటి ఐసిస్ అనబడే (ఐ.ఎస్.ఐ.ఎస్-ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ సిరియా)  అతి భయంకర ఉగ్రభూతం,  ప్రపంచ వ్యాప్తంగా "సర్వోన్నత ఇస్లామిక్ ఖలీఫా పాలన - అంటే "ఇస్లామిక్ ఖలీఫేట్"   తీసుకు రావాలని చెప్పటం, మనం గమనిస్తూ ఉన్నాము. అనేక యేళ్ళు, సెలయేళ్ళు, ఉపనదులు ప్రవహిస్తూ నదుల్లో కలుస్తూ-నదులు ముందుకు సాగి సముద్రములో కలుస్తున్నట్లు, అన్నీ ఇస్లామిక్ ఉగ్రభూతాల కలయికే మహోగ్ర భూతం ఐసిస్. నేడు విశ్వాన్ని వణికిస్తుంది. (ఇంకా ఉంది)



మరింత సమాచారం తెలుసుకోండి: