ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు అందరూ తుండూరు గురించే మాట్లాడుకుంటున్నారు. మెగా ఆక్వా ఫుడ్స్ తలపెట్టిన రొయ్యల ప్లాంట్ విషయంలో వివాదం రేగడం, అక్కడి జనాలు స్వయంగా సినిమా హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలవడం , వారికి పవన్ సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ టకా టకా జరిగిపోయాయి. మెగా ఆక్ఫా ఫుడ్స్ అక్కడ ఏర్పడితే గనక తమకి వచ్చే కష్టాల గురించి అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆవేదన సమంజసమే కానీ అక్కడ పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఎన్