తెలుగు రాష్ట్రాల్లో దీపావళి రాజకీయాలు వాడి వేడిని సృష్టిస్తున్నాయి. ఆయా రాష్ట్ర అధికార పార్టీ ముఖ్యమంత్రులు తమ తమ ఎమ్మెల్యేలకు పదవులు పై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు దీపావళి బొనాంజా ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తెలంగాణ లో మాత్రం ఈ సారి మంత్రి వర్గ విస్తరణ లో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.