ఉమ్మడి హైదరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సంబంధం దాదాపుగా ముగిసినట్టే నని భావించొచ్చు. గత 60 ఏళ్లుగా పాలన కొనసాగించుకుని గత రెండు వారాల క్రితమే హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్ ను వదిలి నవ్యాంధ్ర లోని వెలగపూడికి సచివాలయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు యుద్ద పాతిప్రదికన తరలించిన సంగతి విదితమే. అయితే మరో కొన్ని ఏళ్లు హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయాన్ని వాడుకుందామని భావించిన ఏపీ సర్కార్ కు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాకే ఇచ్చింది.