ఎవ్వరూ సాధించలేని ఘనత ని ఒలంపిక్స్ లో భారత్ కి సాధించి పట్టుకొచ్చింది పీవీ సింధూ. రియో లో ఒకే ఒక్క పతకం తో దేశం యావాత్తూ స్టార్ గా మారిపోయింది ఆమె. పతకాల కోసం మొఖం వాచిపోయిన దేశానికీ ఆమె పట్టుకొచ్చిన పతకం వెండిదే అయినా మనకి మాత్రం అది బంగారం కంటే విలువగా కనిపించింది. ప్రశంసలు , నజరానాలు, ఖరీదైన కార్లు, కోట్ల రూపాయల డీల్స్, షోరూముల ఓపెనింగ్ ఒప్పందాలు… వావ్. ఆమె ఒక క్రీడాకారిణిలా కాకుండా