మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళిని.. జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాసింది. తాను బతికుండగా బయటి ప్రపంచాన్ని చూడగలనా అంటూ ఆవేదనతో వేడుకొంది. కన్నీరు తెప్పిస్తున్న ఆ లేఖలోని ఆమె మాటలు....