తెలుగు రాష్ట్రాల విడదీత తరవాత ఆంధ్ర ప్రదేశ్ కి హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అన్ని రకాలుగా ఏపీ కి మేలు అవ్వాలి అంటే వారు ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న హైదరాబాద్ మీద హక్కులు కాకపోయినా రాజధాని అనే పేరుని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి అని ఆ చట్టం లో పేర్కొన్నారు అప్పటి నాయకులు. ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటు