'తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తోంది'... 'దున్నేవారిదే భూమి'... 'సమసమాజం'... 'బూర్జ్వా , పెతందారు వ్యవస్థను రూపుమాపండి'... 'భారత రాజ్యంగం ద్వారా సామాన్య జనానికి న్యాయం జరగదు'. అంటూ నినాదాలు చేస్తూ సమసమాజ స్థాపన కోసం సాయుధ పోరాటం చేసిన నక్సల్ బరి ఉద్యమం శకం ఇక ముగిసినట్టేనా? ఉద్యమ క్రమంలో వ్యూహాలకు పదును పెడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఏకే 47 వంటి అత్యాధునిక ఆయుధాలను ఏర్పరుచుకుని తప్పు చేసిన వారి ప్రజాకోర్టు లో శిక్షలు అమలు చేస్తూ...