గత కొంత కాలంగా పాకిస్థాన్ లో విచ్చలవిడిగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర సంస్థలకు పెద్ద షాక్ ఇచ్చింది పాకిస్థాన్. ఉగ్రవాద సంస్థ జైషేమహమ్మద్ అధినేత మసూద్ అజర్తో సహా 5,100 మంది ఉగ్రవాద అనుమానితులకు చెందిన ఖాతాల్లోని రూ.40 కోట్ల మొత్తాన్ని పాకిస్థాన్ స్తంభింపజేసింది. అంతరంగిక భద్రతాశాఖ విజ్ఞప్తి మేరకు అల్లాబక్ష్ కుమారుడైన మసూద్ అజర్తోసహా