ప్రత్యేక హోదా గొడవ ఏపీ లో అందరూ మర్చిపోయారు .. కొద్దో గొప్పో హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంత లో సభ పెట్టి మాట్లాడతా అన్నారు . ప్రత్యేక ప్యాకేజీ తో సైలెంట్ అవ్వమని చెబుతారో లేక ప్రత్యేక హోదా కోసం నిజంగానే పోరాడుతారో అనేది తెలియని పరిస్థితి. కానీ వైకాపా నేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రత్యేక హోదా మీద అతిపెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకీజీ ని ప్రభుత్వం ఎలాగో ప్రకటించేసింది .. తన సొంత మీడియా ద్వారా ప్యాకేజీ బెస్ట్ అనీ హోదా వేస్ట్ అనే లెక్క కొత్తగా తేల్చి అవతల పారే