ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని అందుకోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడమే అందుకు సరైన పరిష్కారం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ డిమాండ్ చేసిన విషయం అందరికీ విదితమే. అయితే ప్రజలు కోరిన దానికి విరుద్ధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఏపీ లో పచ్చ పార్టీ కొంచెం సంతృప్తి వ్యక్తం చేసినా ప్రతిపక్ష పార్టీ నేత జగన్ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభు