కాకినాడ లో ఆత్మగౌరవ సభ అంటూ సభ ని నిర్వహించి ఆ తరవాత ఏపీ ప్రత్యేక హోదా గురుంచి పల్లెత్తు మాట మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. ఆ సభ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన స్ట్రాటజీ అంతా చెప్పాడు గానీ ఎక్కడా దాని అమలు విషయం లో క్లారిటీ ఇవ్వలేదు కళ్యాణ్ .2014 లో పార్టీ పెట్టిన దగ్గర నుంచీ ఒక నిలకడలేదు కళ్యాణ్ కి .. మొదట స్వతంత్రంగా పోటీ చేస్తా అంటూనే టీడీపీ - బీజేపీ లతో కుమ్మక్కు అయ్యి వారికొక ఆఖరి