సంపద సృష్టించాలన్న దుగ్ద చంద్రబాబు, లోకేష్ లకు చాలా యెక్కువ. భూమిలో ఉండే ఖనిజ సంపద చాణక్యుని రాజనీతి ప్రకారం జాతి సంపద. దాన్ని అవసరమైనప్పుడు దిక్కుతోచనప్పుడు వెలికి తీసి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని చెప్పారు. అలాగే పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. ఖనిజాలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయని వాటిని సొమ్ముచేసుకోవటం అనే అనాచారం గాలి జనార్ధన రెడ్డి వంటివాళ్ళు బహుముఖంగా సంపాదించుకోవటాని వాడారు. మరి నేనెందుకు సంపదను వృద్దిపరచుకోరాదు? అనే దుగ్ధ లోకెష్ లో విపరీతమైందని అనేకులు చెపుతున్నారు. ఆ బాక్సైట్ నిక్షేప