వంగవీటి సినిమా ఆడియో రిలీజ్ నేపథ్యంలో బెజవాడలో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వంగవీటి సినిమాను ఏకపక్షంగా నిర్మించారని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి కూడా తెలిసిందే.