ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. టెర్రరిజంపై పోరాడతామని మాటలతో కాకుండా.. చేతులతో నిరూపించాలని ఆయన అన్నారు. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ఈమేరకు పాకిస్థాన్కు క్లియర్ మెసేజ్ పంపారు ప్రధాని.సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఒప్పంద ఉల్లంఘన, టెర్రరిస్టులకు అండగా నిలుస్తున్న పాక్ దళాలు,భారత్-పాక్ సరహిద్దులో నిత్యం ఉద్రిక్తత. ఇలాంటి పరిస్థితుల మధ్య హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు వచ్చిన పాకిస్థాన్ విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్.. చర్చలకు పాక్ సిద్