75 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన తమిళనాడు సీఎం జయలలిత పుడమి ఒడికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు అందరి దృష్టీ ఆమె ఆస్తులపై పడింది. ఆమెకు మొత్తం ఉన్న ఆస్తులు ఎన్నికోట్లు.. వాటికి వారసులు ఎవరు అనే అంశాలపై చర్చ జరుగుతోంది.