గడిచిన కొంత కాలంగా ట్రిపుల్ తలాక్ మీద సాగుతున్న రచ్చ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేలా అలహాబాద్ హైకోర్టు ఒక స్పష్టతతో కూడిన కేసుగా అభివర్ణిస్తున్నారు. ఇస్లాం ఆచారం ప్రకారం.. ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది