శ్రీలక్ష్మి గుర్తుందా.. ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్.. వైఎస్ హయాంలో గనుల శాఖలో పని చేశారు. అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టల్లా సంతకాలు పెట్టి ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డి పరివారానికి కట్టబెట్టడంలో ఆమె కూడా పాత్రధారి అయ్యారు. ఐతే.. ఆ పాపం ఆమెను సీబీఐ రూపంలో వెంటాడుతోంది.