ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ గ్రూప్-2 పరీక్ష ద్వారా జీవితలక్ష్యాన్ని చేరుకోవాలని భావించిన 45 మంది విద్యార్థుల ఆశలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ కారణంగా అడియాసలయ్యాయి. నగరంలో వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నేడు నిర్వహించారు. పర్యటనలో బాగంగా మాదాపూర్ రాజీవ్ అవాస్ యోజన గృహసముదాయానికి శంకుస్థాపన కూడా చేశారు. జెఎన్టీయులో పరీక్షకు హాజరు కాలేకపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి: