ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారం లోకి వచ్చిన గులాబీ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలను కురిపించడానికి కాస్త వెనకాడినా ఇప్పుడు మాత్రం వచ్చే ఆసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలన్నీ పార్టీపై మండిపడుతున్నాయి. ముఖ్యంగా హస్తం పార్టీ నేతలు మాత్రం గులాబీ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మంత్రులపై మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో యూపీయే అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ నాయకులపై మండిపడుతూ..