అసెంబ్లీలో నయీం. నయీం కేసును సీబీఐకి అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పటిష్ట పోలీసు వ్యవస్థ ఉండగా.. సీబీకి ఎందుకు అప్పగించాలని సీఎం కేసీఆర్ విపక్షాలను ప్రశ్నించారు. శాసనసభలో నయీం ఎన్కౌంటర్పై వాడీ వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల