జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై వారితో చర్చించారు సీఎం. సొంతగడ్డపై పాలన చేయాలన్న తన ప్రయత్నానికి అధికారులంతా సహకరించారని చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీకి తీర ప్రాంతమే పెద్ద ఆస్తి అని.. సముద్ర