తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జయ మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొందనే చెప్పాలి. మొదటి నుంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన అన్నాడీఎంకేలో ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నేతలు. పదవుల కోసం ఒకరు. పట్టుకోసం మరొకరు అన్నట్లుగా వ్యహరిస్తున్నారు.