హైదరాబాద్: అల్లర్లతో అట్టుడుకుతున్న అసొంలో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆర్మీ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అసొంలోని గోల్పారా జిల్లాలో ఈ దాడి జరిగింది. ఇదిలా ఉండగా, అసొంలో గత పన్నెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: