బారతీయ జనతాపార్టీ పెద్దగా కలిసిరాలేదు. టీఆర్ఎస్ కలిసి వచ్చి ఎంపీ అయ్యారు. కానీ పెద్దగా పొసగలేదు ఆఖరికి ఆ మధ్య ఏదో ఒంకన సిఎమ్ ను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు దరఖాస్తు పడేసారు. ఆ సంగతి తెలిసి కెసిఆర్ దూరం పెట్టారు. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చారు. దాంతో టీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు తోసింది.
మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో మెగా జోడీ మళ్లీ ఓ చోట కలిసినట్లయింది. ఎంత కాదనుకున్నా ఒకప్పటి హిట్ పెయిర్. కాంగ్రెస్ ను మరింత హిట్ చేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: