రైల్వే రిజర్వేషన్ విధానాన్ని మారుస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్‌ సభలో వెల్లడించారు. తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. నిమిషానికి 7,200 టిక్కెట్లు ఇచ్చే విధంగా ఈ-టికెటింగ్ విధానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.  * అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర ఛతుర్భుజి లైన్  * వజ్ర ఛతుర్భుజికి లైన్ ప్రాజెక్టుకు రూ.9 లక్షల ఖర్చు అంచనా  * ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయమే మా లక్ష్యం  * దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ రైళ్లు  * రైల్వేలో విదేశీ పెట్టుబడులు అవసరం ఉంది * రైల్వేలో ఎఫ్ డీఐల కోసం కేబినెట్ అనుమతి కావాలి  * కీలక రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తామని సదానంద గౌడ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: