రైల్వే రిజర్వేషన్ విధానాన్ని మారుస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్ సభలో వెల్లడించారు. తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా సదానంద గౌడ మాట్లాడుతూ.. నిమిషానికి 7,200 టిక్కెట్లు ఇచ్చే విధంగా ఈ-టికెటింగ్ విధానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
* అన్ని మెట్రో నగరాలను కలుపుతూ వజ్ర ఛతుర్భుజి లైన్
* వజ్ర ఛతుర్భుజికి లైన్ ప్రాజెక్టుకు రూ.9 లక్షల ఖర్చు అంచనా
* ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయమే మా లక్ష్యం
* దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ రైళ్లు
* రైల్వేలో విదేశీ పెట్టుబడులు అవసరం ఉంది
* రైల్వేలో ఎఫ్ డీఐల కోసం కేబినెట్ అనుమతి కావాలి
* కీలక రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తామని సదానంద గౌడ్ తెలిపారు.
మరింత సమాచారం తెలుసుకోండి: