* విశాఖ నుంచి చెన్నై మధ్య ఇండస్టీయల్ కారిడార్
* అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ ఆండ్ ఎక్సైజ్ అకాడమీ
* ఆంధ్రప్రదేశ్ కు ఎయిమ్స్, ఐఐటీ కేటాయింపు
* ఏపీ, తెలంగాణ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
* హైదరాబాద్ లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు
* 2014-15 లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.8 వేల కోట్లు
* ఈపీఎఫ్ వడ్డీ రేట్ల పెంపు కోసం రూ.250 కోట్లు
* కాకినాడు పోర్టు అభివృద్ది పై ప్రత్యేక శ్రద్ధ
* వ్యక్తిగత పన్ను మినహాయింపు రెండున్నర లక్షలకుపెంపు
* సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు
* గృహ రుణాలపై పన్ను మినహాయింపు రూ.2 లక్షల కు పెంపు
* పట్టణ విద్యారంగంలో ఎఫ్డీఐలకు అనుమతి
* గుజరాత్ లో సర్ధార్ పటేల్ విగ్రహానికి రూ.200 కోట్లు
* సురక్షిత మంచినీటి సరఫరాకు రూ.3,650 కోట్లు
* పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు. సుస్థిరమైన పన్నుల వ్యవస్థ రూపకల్పన
* ప్రధాన మంత్రి నీటి పారుదల పథకానికి రూ.వెయ్యికోట్లు * గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.500 కోట్లు
* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ.8 వేల కోట్లు. కిసాన్ వికాస పత్రాల ద్వారా పెట్టుబడుల సేకరణ
* ఉ.11 గంటలకు లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
* భీమా రంగంలో 25-49 శాతానికి ఎఫ్డీఐలు పెంపు * గ్రామీణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు.
* పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు రూ.50 వేల కోట్లు
* గ్రామాల్లో పరిపాలన మెరుగుకు రూ.100 కోట్లు
* సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6వేల కోట్లు
* ఆంధ్రప్రదేశ్ , హర్యానా లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు
* తెలంగాణ లో ఉద్యానవన వర్సిటీ
* రక్షణ రంగంలో ఎఫ్డీఐలను 49 శాతానికి పెంచుతా
* ఎరువులు, ఇందనం సబ్సిడీలపై సమీక్ష
* 2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం
* ఉ.11 గంటలకు లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
* భీమా రంగంలో 25-49 శాతానికి ఎఫ్డీఐలు పెంపు * బాలికల సాధికారత కోసం రూ.100 కోట్లు
* రూ.7 వేల కోట్లతో 100 స్మార్ట్ టౌన్ ల అభివృద్ది
* గ్రామీణ రహదారుల అభివృద్దికి రూ.14,389 కోట్లు
* ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
* కిసాన్ వికాస్ పత్రాలకు ప్రోత్సాహం
* చేతి వృత్తిదారులకు సహాయం అందిస్తాం
* ఇన్ఫ్రా పెట్టుబడుల కోసం ట్రస్ట్
* ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ సరఫరా మా లక్ష్యం
* 9 నగరాల్లో ఎయిర్పోర్టుల్లో ఈ వీసా విధానం
* సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహ ప్రతిష్ఠాపనకు గుజరాత్కు రూ.200 కోట్ల ఆర్థిక సాయం
* పీఎం కృషి సచార్ పథకానికి రూ.1000 కోట్లు
* రక్షణ రంగంలో ఎఫ్డీఐలపై ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది
* పట్టణ విద్యారంగంలో ఎఫ్డీఐలకు అనుమతి
మరింత సమాచారం తెలుసుకోండి: