ఏపీలో తెలంగాణ ఉద్యోగుల పట్ల కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే ఏపీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలంగాణ జేఏసీ హెచ్చరించింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపోరాటం కొనసాగిస్తామని జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదలచేయాలని డిమాండ్ చేసింది. ఆందోళన చేస్తున్న ఇతర విద్యార్ధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని జేఏసీ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: