వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరుపై మంత్రి పరిటాల సునీత ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో జగన్ దౌర్జన్యం, రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని పరిటాల సునీత స్పష్టం చేశారు.పరిటాల రవి హత్యకేసులో ఎవరిని అడిగినా జగన్‌ పాత్ర గురించి చెప్తారని మంత్రి అన్నారు. జగన్ తీరు చూసి వైఎస్సార్సీపీ పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అనంతపురంలో పరిటాల సునీత మాట్లాడుతూ, ప్రజల సమస్యేలేవీ లేనట్టు… కొట్లాటల్లో చనిపోయిన వారి గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: