తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు.శ్రీరామ్ గత కొంతకాలంగా రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న నేపధ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు.పరిటాల పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు పాల్పడుతుంటే వారిపై ఫిర్యాదు చేయాలని కూడా సునీత మరోసారి కోరారు.గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలో కొందరు పరిటాల మనుషులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ధర్మవరంలో ఇలా చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ పరిస్థితిలో ఆమె ఈ ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: