కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' 1800 నుంచి 2000 థియేటర్స్‌లో విడుదలచేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌ చెప్పారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. పరమేశ్వర్ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ఇంగ్లండ్‌లో చిత్రీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: