తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు లక్షల సబ్యత్వం చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలుగుదేశం యువనేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు చెప్పారు.తెలుగుదేశం కార్యకర్తల రుణం తీర్చుకునేందుకే సంక్షేమ నిది ని ఆరంబించామని అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ముందు ఉంటామని అన్నారు.తమ వద్దకు వచ్చిన కార్యకర్తల వినతులు ఎనిమిదివేలలో అరవై శాతం పరిష్కరించామని లోకేష్ చెప్పారు. తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ పెద్దిరెడ్డి, ఎపి కమిటీ కన్వీనర్ కళా వెంకట్రావు, తదితరులతో కలిసి లోకేష్ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: