కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణా పి.సి.సి అధ్యక్ష పదవికి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు ఏ.ఐ.సి.సి వర్గాలు తెలిపాయి. సర్వే సత్యనారాయణ గత వారం రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసి ఏ.ఐ.సి.సిలోని పలువురు సీనియర్ నాయకులను కలుసుకున్నారు. ఆయన రేపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: