రాయల తెలుగాణ ప్రతిపాదనను ఆంగీకరించే ప్రసక్తే లేదని సీనియర్ కాంగ్రస్ నాయకులు ఎమ్యెల్సీ కె.ఆర్.ఆమోస్ స్పష్ణం చేశారు. వాస్తవానికి రాయలసీమ నాయకత్వం వల్లే మొదటి నుంచి తెలంగాణ అన్యాయానికి గురైందని ఆయన అన్నారు. సిఎల్ పి కార్యాలయం వద్ద సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆమోస్ మాట్లాడారు. కొందరు ఉద్దేపూర్యకంగానే ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని, తెలంగాణ కాంగ్రస్ నేతలతో పాటు ఎవరు కూడా ఈ ప్రాతిపాదనను అంగీకరించారని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్దమని తేల్చిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: