తిరుపతి శాసనసబ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్దిగా సుగుణమ్మ నామినేషన్ దాఖలు చేశారు.సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.వెంకటరమణ మరణించడంతో ,టిడిపి అదిష్టానం సుగుణమ్మను అభ్యర్దిగా ప్రకటించడమే కాకుండా, ఇతర పార్టీలను కూడా ఏకగ్రవ ఎన్నికకోసం సహకరించాలని కోరింది.ఇందుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అంగీకరించింది.కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ సంగతి ప్రకటించలేదు.కాని లోక్ సత్తా మాత్రం బాలసుబ్రహ్మణ్యం ను తమ అభ్యర్దిగా బరిలో దించింది.మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్దులు కూడా నామినేషన్ లు వేశారు.దీంతో తిరుపతి శాసనసభ ఉప ఎన్నికలో పోటీ తప్పకపోవచ్చనిపిస్తోంది.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: