గాలి జనార్ధనరెడ్డి సెంటిమెంటు భలేగా ఉంది. ఆయన జైలు నుంచి సరిగ్గా నాలుగు గంటల ఐదు నిమిషాలకు బయటకు వచ్చారట. ఎందుకంటే ఆయనకు తొమ్మిది సంఖ్యపై అంత నమ్మకమట.అందుకోసం అప్పటి వరకు వేచి ఉండి ఆ సమయంలో బెంగలూరు జైలు నుంచి బయటకు వచ్చారు.ఆయన జైలు నుంచి రాగానే అబిమానులు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పారు.వంద కార్లు ర్యాలీగా ఆయన వెంట వెళ్ళాయి.బళ్లారి నుంచి ప్రధానంగా అబిమానులు వచ్చారు.ఇది బాగానే ఉంది.కాని అంత సెంటిమెంటు ఉన్నా ఆయన ఇంతకాలం నలభై నెలలు ఎలా జైలులో ఉండవలసి వచ్చిందన్నది ఒక ప్రశ్న.పైగా కేసుపై కేసు వచ్చి మీదపడ్డాయి.అంతేకాక జనార్ధనరెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి నలభై కోట్ల విలువైన కిరీటం కూడా చేయించారు

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: