ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాదయాత్రకు మాదిగల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మంద కృష్ణమాదిగ రూ.5కోట్ల ప్యాకేజీ మాట్లాడుకున్నారని, దీనిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ వంగపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వరంగల్‌లో శుక్రవారం జరిగిన ఎమ్మార్పీఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడు తూజాతి పేరు చెప్పుకుని మందకృష్ణ కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపంచారు. చంద్రబాబుతో కలిసి మందకృష్ణ, మాదిగలకు ద్రోహం చేశారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: