........................................................................................................................................................................................................................................

స్నేహానికి కన్న మిన్నా లోకాన ఏదిరా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా.. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఆశ్చర్యం వేస్తుందేమో కానీ ఇది నిజం ప్రస్తుత సీఎం చంద్రబాబు, కీ.శే.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకప్పడు స్నేహంగానే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ లో చేరి ఇద్దరు పోటా పోటీగా పని చేశారు. తర్వాత కాలంలో వీరిద్దరు విడిపోయారు.

ఎన్టీఆర్ కి అల్లుడయ్యాక చంద్రబాబు టీడీపీలో చేరారు. వైఎస్సాఆర్ మటుకు కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రతిపక్ష హోదా వ్యవహరించారు. తర్వాత కాలంలో నువ్వంటే నువ్వా అంటూ హేమా హేమీలై రాజకీయాల్లో మహానేతలుగా వెలిగారు. మొత్తానికి ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రలుగా పాలించిన వారే.

........................................................................................................................................................................................................................................

మరింత సమాచారం తెలుసుకోండి: