ప్రపంచకప్‌లో భారత జట్టు ధోనీ సేన ప్రపంచకప్‌‍లో అత్యుత్తమ జట్టు అని అద్భుత ప్రదర్శన ఇస్తోందని మాజీ వెస్టిండీస్ క్రికెటర్ క్లీవ్ లాయిడ్ కితాబిచ్చారు. భారత జట్టు ప్రదర్సన తనను ఆకట్టుకుంది. శుక్రవారం నాడు భారత్‌తో వెస్టిండీస్ తలపడనుంది కాగా ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడింది. అందులో రెండు గెలిచింది. రెండు ఓడింది.

క్వార్టర్ ఫైనల్ అవకసం కోసం భారత మరో మ్యాచులో గెలిస్తేచాలు క్వార్టర్ ఫైనల్ తీరుగులెదు ఇక విషయనికొస్తె ధోనీ ప్రేమ విషయం చెప్పిన ధోనీ తాను అందరిలా తన భార్య సాక్షికి ప్రపోజ్ చేయలేదని మహేంద్ర సింగ్ ధోనీ ఓ టీవీ కార్యక్రమంలో చెప్పాడు. చిన్న పిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఓ పిల్లాడు ధోనీని తన ప్రేమ గురించి అడిగాడు. సాక్షికి ఎలా ప్రపోజ్ చేశావని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు నవ్విన ధోనీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేక ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. దానికి అతను లేదని చెప్పాడు. ఆ తర్వాత తన ప్రేమ కథను చెప్పాడు. టీమిండియా ఆడుతుండగా.. ఓ స్నేహితురాలి ద్వారా పరిచయమైన సాక్షికి తానే ప్రపోజ్ చేశానని చెప్పాడు. అయితే తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగానని చెప్పాడు.

అయితే, సాక్షి తన మాటలను లెక్క చేయలేదని, ఆ తర్వాత తాను నిజంగానే పెళ్లి ప్రస్తావన తెచ్చానని, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమించాలని ధోనీ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: